మహామేఘవాహన సామ్రాజ్యం
From Wikipedia, the free encyclopedia
మహామేఘవాహన వంశం (కళింగ వంశం, చేది వంశం) (ఒరియా - ମହାମେଘବାହନ; Mahā-Mēgha-Bāhana) సా.పూ.250ల నుండి సా.శ 5వ శతాబ్దం వరకు, కళింగ ప్రాంతాన్ని పాలించిన రాజవంశం. వీరిలోని మూడవ పాలకుడు ఖారవేలుని హాథిగుంఫా శాసనం ప్రసిద్ధమైంది
త్వరిత వాస్తవాలు మహామేఘవాహన సామ్రాజ్యంమహామేఘబాహన ମହାମେଘବାହନ, రాజధాని ...
మహామేఘవాహన సామ్రాజ్యం మహామేఘబాహన ମହାମେଘବାହନ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
సా.శ.పూ 2 వ శతాబ్దం–సా.శ. 5వ శతాబ్దం | |||||||||
రాజధాని | సింహపురి (ప్రస్తుతం సింగుపురం) | ||||||||
సామాన్య భాషలు | సంస్కృతం, ప్రాకృతం,తెలుగు(?) | ||||||||
మతం | జైనమతం | ||||||||
ప్రభుత్వం | రాజరికం | ||||||||
చారిత్రిక కాలం | ప్రాచీన యుగం | ||||||||
• స్థాపన | సా.శ.పూ 2 వ శతాబ్దం | ||||||||
• పతనం | సా.శ. 5వ శతాబ్దం | ||||||||
|
మూసివేయి
త్వరిత వాస్తవాలు గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు ...
మూసివేయి