ఆనంద గోత్రీకులు
From Wikipedia, the free encyclopedia
ఆనంద గోత్రీకులు సా.శ. 335-425 కందారపురాన్ని రాజధాని చేసుకొని పరిపాలించారు.ఇక్ష్వాకుల పతనం తరువాత ఆనంద గోత్రికలు పరిపాలించారు.ఆనంద గోత్రికులు శైవమతాన్ని ఆరాధించారు.వీరు ఆనంద గోత్రానికి చెందినవారని పేర్కొన్నారు.[1][2]