ఒక హిందూ వర్ణము From Wikipedia, the free encyclopedia
బ్రహ్మజ్ఞాన వాంస్తు బ్రాహ్మణః అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన మన పూర్వీకులు. <poem> పాప వతనుండు బ్రాహ్మణుండయ్యును నిజము శూద్రు కంటె నీచతముడు సత్య శౌచధర్మ శాలి శూద్రుండయ్యు నతడు సద్ద్విజుండ యనిరి మునులు. శ్రీ మహా భారతం. సార్వ జన హితం, సార్వ జన సుఖం బ్రాహ్మణుని లక్ష్యం.
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
![]() | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవాగమం · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
పంచ మహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి. బ్రాహ్మణులు తెలుపు రంగులో ఉండి చూడగానే గుర్తించే విధంగా ఉంటారు. వీరు చతుర్వర్ణ వ్యవస్థలో మొదటి వర్ణం వారు. మడి విధానాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తారు. మద్యపానం, మాంసాహారం వంటి దూరలవాట్లను వీరు పాటించరు.
బ్రాహ్మణులలో చాలా శాఖలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించినవి.
బ్రాహ్మణులు అనగా కేవలం పురోహితం చేయువారు అనే భావన ఉన్నది కాని అది ఏ మాత్రం నిజము కాదు.ఉపాధ్యాయులు, పండితులు,పురోహితులు,మంత్రులు,ఆచార్యులు ఇలా చాలా వృత్తులు ఉన్నాయి.
బ్రాహ్మణులు పౌరోహిత్యము,అర్చకత్వం, హోమం లేక యజ్ఞాలు నిర్వహించడం, అపర కర్మలు చేయించడం,బ్రాహ్మణ మడి వంటలు వండడం,ఇంకా వ్యవసాయం, ఉద్యోగం మొదలైన పనులు చేస్తూ జీవనం సాగిస్తారు.
నాలుగు సంప్రదాయములు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. అవి (1) "వైఖానస " (2)"స్మార్త" సంప్రదాయము, (3) "శ్రీవైష్ణవ" సంప్రదాయము, (3). "మధ్వ" సంప్రదాయము అని మూడు రకములైన బ్రహ్మణ సంప్రదాయములు ఉన్నాయి.
1.వైఖానసం: వీరిని ఆదివైష్ణవులు..అని వ్యవహరిస్తారు. వీరి ప్రస్తావన పద్మపురాణంలో ఉంది.వైఖానస సాంప్రదాయం ప్రకారం ఋషి విఖనసుడు మహావిష్ణువు యొక్క అంశతో జన్మించారు. బ్రహ్మతో పాటుగానే ఇతనికి ఉపనయనం జరిగింది. మహావిష్ణువే గురువుగా సమస్త వేదాలు, భగవత్ శాస్త్రాన్ని అభ్యసిస్తాడు. ఆపై భూమి మీదకి నైమిశారణ్యం వద్దకు వస్తాడు. అక్కడ వైఖానస కల్పసూత్రాన్ని రచించి తన నలుగురు శిష్యులైన అత్రి, భృగువు, కశ్యపుడు, మరీచికి ఉపదేశిస్తాడు. అత్రికి సమూర్తార్చన, భృగువుకి అమూర్తార్చన, కశ్యపుడికి తర్కం-జపం,, మరీచికి అగ్ని హుతం పై ఉపదేశాలు చేస్తాడు. వైఖానసుల ప్రకారం వైదిక హవిస్సు క్రతువునే వీరు కొనసాగిస్తున్నారు. యాగం చేస్తూ అగ్నిలో హవిస్సులు పోస్తే వచ్చే ఫలితమే వైష్ణవారాధాన ద్వారా వస్తుందని నమ్ముతారు. విష్ణువు యొక్క ఐదు రూపాలను వీరు కొలుసారు -
విష్ణువు - సర్వాంతార్యామియైన దేవాదిదేవుడు పురుషుడు - జీవితం యొక్క సూత్రము సత్యము - దైవం యొక్క మారని అంశం అచ్యుతుడు - మార్పు చెందని వాడు అనిరుద్ధుడు - ఎన్నటికీ తరగని వాడు. శ్రీరాముని కళ్యాణం వైఖానస విధిగా జరిగింది అని రామాయణం చెబుతోంది..
బ్రాహ్మణులు వారి పూర్వం వారు ఉండే పద్ధతులు మరియూ వారి ఆచారములు మున్నగు ప్రాచీన విషయములు గురించి మీకు తెలిసిన వాటిని ఇక్కడ భద్రపరచండి. వేణుగోపాల్ నండూరి.
Seamless Wikipedia browsing. On steroids.