పిఠాపురం
ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా, పిఠాపురం మండల పట్టణం / From Wikipedia, the free encyclopedia
పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, పిఠాపురం మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. ఇక్కడ గల కుక్కుటేశ్వర ఆలయం, పురుహూతికా దేవి ఆలయం ప్రముఖ పర్యాటక ఆకర్షణలు. మరియు తిరుమల తిరుపతి దేవస్థానములు అనుసందాన దేవాలయము శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయము విశేషముగా ఉన్నది
త్వరిత వాస్తవాలు పిఠాపురం, దేశం ...
పట్టణం | |
![]() | |
Coordinates: 17.12°N 82.27°E / 17.12; 82.27 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండలం | పిఠాపురం మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 22.71 కి.మీ2 (8.77 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 54,859 |
• జనసాంద్రత | 2,400/కి.మీ2 (6,300/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1020 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8869 ![]() |
పిన్(PIN) | 533450 ![]() |
Website | ![]() |
మూసివేయి