ధరణికోట
ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, అమరావతి మండలంలోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
ధరణికోట (ధాన్యకటకం), పల్నాడు జిల్లా, అమరావతి మండలంలో కృష్ణా నది తీరంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన అమరావతి నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 34 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇది ధాన్యకటకము పేరుతో ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా విలసిల్లిన పట్టణం. అమరావతి దీని జంట గ్రామం.ఇది మండల కేంద్రమైన అమరావతి నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 34 కి. మీ. దూరంలోనూ ఉంది.
త్వరిత వాస్తవాలు ధరణికోట, దేశం ...
ధరణికోట | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°34′44.2200″N 80°20′44.3760″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | అమరావతి |
విస్తీర్ణం | 35.48 కి.మీ2 (13.70 చ. మై) |
జనాభా (2011) | 7,534 |
• జనసాంద్రత | 210/కి.మీ2 (550/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 3,734 |
• స్త్రీలు | 3,800 |
• లింగ నిష్పత్తి | 1,018 |
• నివాసాలు | 1,966 |
ప్రాంతపు కోడ్ | +91 ( ) |
పిన్కోడ్ | 522020 |
2011 జనగణన కోడ్ | 589945 |
మూసివేయి