ఛత్తీస్గఢ్ శాసనసభ
భారత రాష్ట్ర శాసనసభ / From Wikipedia, the free encyclopedia
ఛత్తీస్గఢ్ శాసనసభ లేదా విధానసభ, అనేది భారతదేశం లోని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన రాష్ట్ర శాసనసభ. రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో ఇది నెలకొని ఉంది. విధానసభలో మొత్తం 90 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. వారందరూ ఆయా శాసనసభ నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికయ్యారు.[1] త్వరగా రద్దు చేయకపోతే, దీని పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది.
త్వరిత వాస్తవాలు ఛత్తీస్గఢ్ శాసనసభ ఛత్తీస్గఢ్ విధానసభ, రకం ...
ఛత్తీస్గఢ్ శాసనసభ ఛత్తీస్గఢ్ విధానసభ | |
---|---|
6వ ఛత్తీస్గఢ్ శాసనసభ | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
నాయకత్వం | |
బిశ్వభూషణ్ హరిచందన్' 2023 ఫిబ్రవరి 23 నుండి | |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) | |
సభ ఉప నాయకుడు (డిప్యూటీ ముఖ్యమంత్రి) | |
నిర్మాణం | |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (54)
అధికారిక ప్రతిపక్షం (35)
అధికారిక ప్రతిపక్షం (1)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 7, 17 నవంబర్ 2023 |
తదుపరి ఎన్నికలు | 2028 |
సమావేశ స్థలం | |
ఛత్తీస్గఢ్ శాసనసభ, విధానసభ భవన్, రాయ్పూర్, ఛత్తీస్గఢ్, భారతదేశం |
మూసివేయి