రాజీవ్ గాంధీ
భారత మాజీ ప్రధాన మంత్రి / From Wikipedia, the free encyclopedia
రాజీవ్ గాంధీ, (హిందీ राजीव गान्धी), (1944 ఆగష్టు 20 -1991 మే 21), ఇందిరా గాంధీ, ఫిరోజ్ ఖాన్ ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రిగా (గాంధీ - నెహ్రూ కుటుంబం నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయం పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ, భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించినవారిలో అతి పిన్న వయస్కుడు.శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు. ఇతని వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.[1][2]
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
రాజీవ్ గాంధీ | |||
![]() | |||
పదవీ కాలం 1984-1989 | |||
ముందు | ఇందిరా గాంధీ | ||
---|---|---|---|
తరువాత | వి.పి.సింగ్ | ||
నియోజకవర్గం | అమేథీ , ఉత్తర ప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | ఆగష్టు 20 , 1944 ముంబై , మహారాష్ట్ర ![]() | ||
మరణం | మే 21 , 1991 శ్రీపెరుంబుదూరు , తమిళనాడు | ||
రాజకీయ పార్టీ | ![]() | ||
జీవిత భాగస్వామి | సోనియా గాంధీ | ||
బంధువులు | నెహ్రూ-గాంధీ కుటుంబం | ||
సంతానం | ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ | ||
నివాసం | న్యూ ఢిల్లీ | ||
మతం | హిందూ | ||
జులై,31, 2008నాటికి |
మూసివేయి