కృష్ణా జిల్లా
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా. ఈ జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వలన జిల్లాకు ఈ పేరు వచ్చింది. చరిత్రలో వివిధ కాలాల్లో శాతవాహనులు, చోళులు, రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు మొదలైనవారు ఈ ప్రాంతాన్ని పాలించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం. 2022 లో ఈ జిల్లాను విడదీసి ఎన్టీఆర్ జిల్లాను, విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లాలో కూడా కొన్ని మండలాలను కలిపారు.[2]Map
త్వరిత వాస్తవాలు కృష్ణా జిల్లా, దేశం ...
కృష్ణా జిల్లా | |
---|---|
ఘంటసాల స్థూపం మచిలీపట్నం సముద్రతీరం | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | కోస్తా |
ప్రధాన కార్యాలయం | మచిలీపట్నం |
Area | |
• Total | 3,775 km2 (1,458 sq mi) |
Population (2011)[1] | |
• Total | 17,35,000 |
• Density | 460/km2 (1,200/sq mi) |
భాషలు | |
• అధికార భాష | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0( ) |
అక్షరాస్యత | 74.37 (2001) |
పురుషుల అక్షరాస్యత | 79.13 |
స్త్రీల అక్షరాస్యత | 69.62 |
లోక్సభ నియోజక వర్గం | మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం |
మూసివేయి