రామదేవ రాయలు
From Wikipedia, the free encyclopedia
రామదేవ రాయలు, (లేదా వీర రామదేవ రాయలు) (సా.శ. 1617-1632) విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ప్రభువు. 1614లో తండ్రి, ప్రభువైన రెండవ శ్రీరంగ రాయలు వరుసకు తన సోదరుడైన జగ్గారాయుడి చేత చంపబడిన తర్వాత 1617లో సింహాసనం అధిష్టించాడు. రెండవ శ్రీరంగ రాయల కుటుంబం మొత్తం చంపబడ్డా రెండవ వేంకటపతి దేవ రాయల నమ్మకస్తుడైన సేనాపతి యాచమ నాయుడు చెరసాల నుండి రామ దేవుడిని కాపాడాడు.
మరింత సమాచారం విజయ నగర రాజులు ...
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మూసివేయి