పెద వేంకట రాయలు
From Wikipedia, the free encyclopedia
పెద వేంకట రాయలు 1632-1642 కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు. ఇతన్ని పెద వేంకట రాయలు అని చారిత్రికులు ఉదహరిస్తారు. ఇతడు తెలుగు కుటుంబానికి చెందినవాడు, [1][2][3] అళియ రామరాయల మనవడు.[4][5][6] అతని బావమరదులు దామర్ల వెంకటప్ప నాయకుడు, దామర్ల అయ్యప్ప నాయకుడు. ఈ ఇద్దరూ దామర్ల చెన్నప్ప నాయకుడి కుమారులు [7][8][9][10][11]
మరింత సమాచారం విజయ నగర రాజులు ...
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మూసివేయి