దొంగ రాముడు (1955 సినిమా)
From Wikipedia, the free encyclopedia
దొంగరాముడు 1955 లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు కథానాయకునిగా అన్నపూర్ణ పిక్చర్స్ చే నిర్మించబడిన సినిమా.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, కథ ...
దొంగ రాముడు (1955 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.వి.రెడ్డి |
కథ | డి.మధుసూదనరావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి, జమున, కొంగర జగ్గయ్య, ఆర్.నాగేశ్వరరావు, రేలంగి, సూర్యకాంతం, మద్దాలి కృష్ణమూర్తి, అల్లు రామలింగయ్య, కంచి నరసింహారావు |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నేపథ్య గానం | కృష్ణవేణి జిక్కి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | డి.వి.నరసరాజు |
ఛాయాగ్రహణం | ఆది ఎమ్.ఇరానీ |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ పిక్చర్స్ |
నిడివి | 197 నిముషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మూసివేయి