హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం
From Wikipedia, the free encyclopedia
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ధర్మశాల నగరంలో ఉన్న క్రికెట్ స్టేడియం. ధర్మశాల పట్టణం టిబెట్ దలైలామా నివాసంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని ప్రపంచంలోని అత్యంత అందమైన క్రికెట్ మైదానాలలో ఒకటిగా పరిగణిస్తారు.
త్వరిత వాస్తవాలు మైదాన సమాచారం, ప్రదేశం ...
మైదాన సమాచారం | |
---|---|
ప్రదేశం | ధర్మశాల, కాంగ్రా జిల్లా, హిమాచల్ ప్రదేశ్ |
స్థాపితం | 2003 |
సామర్థ్యం (కెపాసిటీ) | 23,000[1] |
యజమాని | హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ |
ఆపరేటర్ | హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ |
వాడుతున్నవారు | భారత క్రికెట్ జట్టు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ జట్టు పంజాబ్ కింగ్స్ |
ఎండ్ల పేర్లు | |
రివర్ ఎండ్ కాలేజ్ ఎండ్ | |
అంతర్జాతీయ సమాచారం | |
ఏకైక టెస్టు | 2017 మార్చి 25–29: India v ఆస్ట్రేలియా |
మొదటి ODI | 2013 జనవరి 27: India v ఇంగ్లాండు |
చివరి ODI | 2020మార్చి 12: India v దక్షిణాఫ్రికా |
మొదటి T20I | 2015 అక్టోబరు 2: India v దక్షిణాఫ్రికా |
చివరి T20I | 2022 ఫిబ్రవరి 27: India v శ్రీలంక |
మొదటి WT20I | 2016 మార్చి 22: India v ఇంగ్లాండు |
చివరి WT20I | 2016 మార్చి 24: వెస్ట్ ఇండీస్ v ఇంగ్లాండు |
2022 ఫిబ్రవరి 27 నాటికి Source: ESPN Cricinfo |
మూసివేయి