వీరాభిమన్యు (1965 సినిమా)
From Wikipedia, the free encyclopedia
ఇదే పేరుతో వచ్చిన మరొక సినిమా వీరాభిమన్యు (1936 సినిమా)
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
వీరాభిమన్యు (1965 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి. మధుసూదన రావు |
---|---|
నిర్మాణం | సుందర్ లాల్ నహతా, డూండీ |
తారాగణం | నందమూరి తారక రామారావు, శోభన్ బాబు, సత్యనారాయణ, కాంచన, గీతాంజలి, కాంతా రావు, పద్మనాభం, రాజనాల |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
గీతరచన | ఆరుద్ర, దాశరథి, సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | రాజ్యలక్ష్మి ప్రొడక్సన్స్ |
భాష | తెలుగు |
మూసివేయి
వీరాభిమన్యు 1965 ఆగస్టు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకృష్ణునిగా నందమూరి తారక రామారావు, వీరాభిమన్యుగా శోభన్ బాబు అర్జునునిగా కాంతారావు, సుభద్రగా ఎస్.వరలక్ష్మి, ఘటోత్కచుడుగా నెల్లూరు కాంతారావు, భీముడుగా దండమూడి రాజగోపాలరావు, దుర్యోధనుడిగా రాజనాల నటించారు.[1] శోభన్ బాబు కథానాయకునిగా నటించిన తొలిచిత్రము ఇది.