దాశరథి కృష్ణమాచార్య
భారతీయ, తెలుగు భాషానవల రచయిత / From Wikipedia, the free encyclopedia
దాశరథి గా పేరు గాంచిన దాశరథి కృష్ణమాచార్యలు గారు(జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) తెలంగాణకు చెందిన కవి, రచయిత. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికీ ప్రేరణనందించిన కవి దాశరథి. పలు సినిమాలకు గేయరచయితగా పనిచేశాడు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యరంగంలో కృషిచేసినవారికి తెలంగాణ ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తోంది.[1]
త్వరిత వాస్తవాలు దాశరథి కృష్ణమాచార్య, జననం ...
దాశరథి కృష్ణమాచార్య | |
---|---|
![]() | |
జననం | (1925-07-22)1925 జూలై 22 మహబూబాబాదు జిల్లా, చిన్నగూడూరు |
మరణం | 1987 నవంబరు 5(1987-11-05) (వయసు 62) |
ఇతర పేర్లు | దాశరథి |
వృత్తి | కవి, రచయిత |
తల్లిదండ్రులు |
|
మూసివేయి