మాలిక్ మక్బూల్
From Wikipedia, the free encyclopedia
మాలిక్ మక్బూల్ లేక గన్నమ్మ నాయుడు కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సైన్యాదక్షుడు. ప్రతాపరుద్రుని ఓటమి తరువాత ఢిల్లీ సైన్యాలకు పట్టుబడి, అక్కడ మహ్మదీయ మతానికి మార్చబడి మాలిక్ మక్బూల్ గా మళ్ళీ ఓరుగల్లుకే పాలకునిగా వచ్చాడు. ఇతనికి గన్నయ అను పేరు కూడా కలదు. మారన రచించిన మార్కండేయ పురాణం గ్రంథాన్ని అంకితమొందినాడు.
మరింత సమాచారం కాకతీయ సామ్రాజ్యం, ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం ...
| |||||||||||||||||||||||||||||||||||||||
‡ రాణి
|
మూసివేయి