ఎఱ్ఱయ
From Wikipedia, the free encyclopedia
ఎరియ రాష్ట్రకూటుడు. 895-930. తన విజయం కోసం ప్రాణత్యాగం చేసిన 3వ గుండయ కొడుకైన ఎఱియను కుర్రవాడికి పాలకునిగా నియమించాడు. ఇతడు హనుమకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించి ఉండవచ్చు. అంతకు మించి ఇతని గురించి ఏ రకమైన సమాచారము మనకు దొరకదు.
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
![]() |
![]() | ఈ వ్యాసానికి ప్రవేశిక లేదు. (జూన్ 2024) |