విశ్వభారతి విశ్వవిద్యాలయం
భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతన్లోని పబ్లిక్ సెంట్రల్ యూనివర్శిటీ / From Wikipedia, the free encyclopedia
విశ్వభారతి విశ్వవిద్యాలయం ఒక సార్వత్రిక కేంద్ర విశ్వవిద్యాలయం, జాతీయ ప్రాముఖ్యత కలిగిన విద్యాసంస్థ. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాంతినికేతన్లో నెలకొని వుంది. రవీంద్రనాథ్ టాగూరు ఈ సంస్థను నెలకొల్పాడు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు ఇది ఒక కళాశాలగా ఉండేది. 1951లో ఈ సంస్థకు విశ్వవిద్యాలయ స్థాయిని కల్పించి విశ్వభారతి విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు.
త్వరిత వాస్తవాలు నినాదం, ఆంగ్లంలో నినాదం ...
నినాదం | యత్ర విశ్వం భవత్యేకానిదమ్(సంస్కృతభాష) |
---|---|
ఆంగ్లంలో నినాదం | Where the world makes a home in a single nest |
రకం | సార్వజనిక |
స్థాపితం | 1921 డిసెంబరు 23; 102 సంవత్సరాల క్రితం (23-12-1921) |
వ్యవస్థాపకుడు | రవీంద్రనాథ టాగూరు |
ఛాన్సలర్ | భారత ప్రధానమంత్రి |
వైస్ ఛాన్సలర్ | ఆచార్య బిద్యుత్ చక్రబర్తి[1] |
విద్యార్థులు | 5,631[2] |
అండర్ గ్రాడ్యుయేట్లు | 2,755[2] |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 1,818[2] |
స్థానం | శాంతినికేతన్, పశ్చిమ బెంగాల్, భారతదేశం 23°40′44″N 87°40′25″E |
కాంపస్ | గ్రామీణ |
అనుబంధాలు | యు.జి.సి, ఎన్.ఎ.ఎ.సి, ఎ.ఐ.యు, ఎ.సి.యు[3] |
మూసివేయి