తిల్లాన
From Wikipedia, the free encyclopedia
పల్లవి, అనుపల్లవి, చరణములను అంగములు కలిగి మధ్యమ కాలములో పాడదగిన రచన తిల్లాన. సాహిత్యము జతులతోను స్వరముల తోను విరాజిల్లును. చురుకైన రచన ఉద్రేకింపజేయు రచన.
|
యిది కర్ణాటక సంగీతంలో విశిష్ట రచన. నృత్య నాటికలలో ఈ ప్రక్రియను ఎక్కువగా వాడుతారు.[1][2][3] హిందుస్థానీ సంగీతంలో కూడా తరన కూర్పులో తిల్లానను సైద్ధాంతీకరించారు.[4]
హెచ్.హెచ్. స్వాతి తిరుణాల్, మైసూరు సదాశివరావు, రామనాడు శ్రీనివాసయ్యంగార్, పల్లవి శేషయ్య, పొన్నయ్య పిళ్ళే గార్లు ప్రముఖ తిల్లాన రచయితలు.