బాలాసాహెబంచి శివసేన
రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
బాలాసాహెబంచి శివసేన[3][4][5] అనేది భారతదేశంలోని హిందూ జాతీయవాద రాజకీయ పార్టీ. 2022లో స్థాపించబడింది, శివసేనలో చీలిక ఫలితంగా 2023లో ఏకనాథ్ షిండే నాయకత్వంలో రద్దు చేయబడింది. విభజన తర్వాత, ప్రధాన శివసేన చిహ్నం స్తంభింపజేయడంతో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పార్టీకి కొత్త గుర్తును కేటాయించింది. 2023, ఫిబ్రవరి 17న, ఈసిఐ బాలాసాహెబంచి శివసేనకు పార్టీ పేరు, చిహ్నం, శివసేన, విల్లు-బాణాలను వరుసగా మంజూరు చేసింది.[6]
త్వరిత వాస్తవాలు బాలాసాహెబంచి శివసేన, లోక్సభ నాయకుడు ...
బాలాసాహెబంచి శివసేన | |
---|---|
లోక్సభ నాయకుడు | రాహుల్ షెవాలే |
స్థాపకులు | ఏక్నాథ్ షిండే |
స్థాపన తేదీ | 10 అక్టోబరు 2022 (2022-10-10) |
రద్దైన తేదీ | 18 ఫిబ్రవరి 2023 (2023-02-18) |
రాజకీయ విధానం | హిందుత్వ[1] హిందూ జాతీయవాదం |
రాజకీయ వర్ణపటం | మితవాద రాజకీయాలు[2] |
రంగు(లు) | నారింజ |
ECI Status | రిజిస్టర్ చేయబడింది |
కూటమి | ఎన్.డి.ఎ. |
Election symbol | |
![]() | |
మూసివేయి
2023, ఫిబ్రవరి 17న, సుదీర్ఘ విచారణ తర్వాత ఈసిఐ ఈ పార్టీకి 'విల్లు - బాణం' గుర్తును, పార్టీ పేరు 'శివసేన'ను మంజూరు చేసింది.[6] ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ఈసిఐ నిర్ణయం తప్పు అని తన భావాన్ని వ్యక్తం చేశారు.[7]