ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ
న్యవాంధ్రప్రదేశ్ 2వ శాసనసభ (2019 -2024) / From Wikipedia, the free encyclopedia
15వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ, 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎన్నికైన సభ్యులచే ఆంధ్రప్రదేశ్ పదిహేనవ శాసనసభ ఏర్పడింది.[1] భారత ఎన్నికల సంఘం ద్వారా 2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, లోక్సభకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఓట్లలెక్కింపు కార్యక్రమం 2019 మే 23 ఉదయం అధికారికంగా ప్రారంభమైంది. అదే రోజు ఎన్నిక ఫలితాలు ప్రకటించబడ్డాయి.
త్వరిత వాస్తవాలు అవలోకనం, శాసనసభ ...
15వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |||||
---|---|---|---|---|---|
| |||||
అవలోకనం | |||||
శాసనసభ | ఆంధ్రప్రదేశ్ శాసనసభ | ||||
కాలం | 2019 మే 30 -2024 జూన్ 05 – | ||||
ఎన్నిక | 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు | ||||
ప్రభుత్వం | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం | ||||
గవర్నరు | |||||
గవర్నర్ | ఎస్. అబ్దుల్ నజీర్ | ||||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |||||
సభ్యులు | 175 | ||||
స్పీకరు | తమ్మినేని సీతారాం | ||||
డిప్యూటీ స్పీకర్ | కోలగట్ల వీరభద్రస్వామి | ||||
సభా నాయకుడు | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి | ||||
ముఖ్యమంత్రి | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి | ||||
ప్రతిపక్ష నాయకుడు | నారా చంద్రబాబునాయుడు | ||||
పార్టీ నియంత్రణ | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ |
మూసివేయి