అలిండియా కాంగ్రెస్ కమిటీ
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర నిర్ణయం-మేకింగ్ అసెంబ్లీ / From Wikipedia, the free encyclopedia
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన ప్రిసీడియం లేదా కేంద్ర నిర్ణయాధికార సభ. ఇది రాష్ట్ర స్థాయి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల నుండి ఎన్నికైన సభ్యులతో కూడి ఉంటుంది. ఇందులో వెయ్యి మంది దాకా సభ్యులు ఉంటారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులనూ ఎఐసిసి అధిపతి అయిన కాంగ్రెస్ అధ్యక్షుడినీ ఎన్నుకునేది ఎఐసిసియే.
త్వరిత వాస్తవాలు అలిండియా కాంగ్రెస్ కమిటీ, రకం ...
అలిండియా కాంగ్రెస్ కమిటీ | |
---|---|
![]() | |
రకం | |
రకం | |
నాయకత్వం | |
అధ్యక్షుడు | మల్లిఖార్జున్ ఖర్గే[1] |
పార్లమెంటరీ చెయిర్ పర్సన్ | |
నిర్మాణం | |
రాజకీయ వర్గాలు | భారత జాతీయ కాంగ్రెస్ |
Committees | పార్లమెంటరీ బోర్డు |
Committees | కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
మూసివేయి
ఎఐసిసి సంస్థాగత కార్యనిర్వాహణ కోసం అనేకమంది ప్రధాన కార్యదర్శులను కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయిలో పార్టీకి సంబంధించిన నిర్ణయాధికారం, విధాన రూపకల్పన బాధ్యత ఎఐసిసిదే. ఇది జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్నికల కోసం పార్టీ ఎజెండాను, వ్యూహాలనూ నిర్దేశిస్తుంది.