సుశీల్కుమార్ షిండే
భారతీయ రాజకీయవేత్త / From Wikipedia, the free encyclopedia
సుశీల్కుమార్ శంభాజీరావు షిండే (జ.1941, సెప్టంబరు 4; షోలాపూరు, భారతదేశం) మహారాష్ట్రకు చెందిన రాజకీయనాయకుడు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో హోంమంత్రిగా, శక్తి శాఖ మంత్రిగా ఉన్నారు. 2014, మే 26 వరకు లోక్ సభ సభాపతిగా కూడా పనిచేశాడు.[1][2] అంతకు మునుపు 2003, జనవరి 18 నుండి 2004 అక్టోబరు వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
సుశీల్కుమార్ షిండే | |||
అంతర్గత వ్యవహారాల మంత్రి | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
శక్తి మంత్రిత్వ శాఖమంత్రి | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | సుర్జీత్ సింగ్ బర్నాలా | ||
తరువాత | రామేశ్వర్ ఠాకూర్ | ||
గవర్నరు | మహమ్మద్ ఫజల్ | ||
ముందు | విలాస్రావ్ దేశ్ముఖ్ | ||
తరువాత | విలాస్రావ్ దేశ్ముఖ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రేసు | ||
ఇతర రాజకీయ పార్టీలు | యునైటెడ్ ఫ్రంట్ (1996–2004) యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (2004–present) | ||
పూర్వ విద్యార్థి | దయానంద కళాశాల, షోలాపూరు శివాజీ విశ్వవిద్యాలయం ముంబై విశ్వవిద్యాలయం షోలాపూరు విశ్వవిద్యాలయం |
మూసివేయి
సుశీల్ కుమార్ షిండే తన 82 ఏళ్ల వయస్సులో 2023 అక్టోబరు 25న క్రియాశీల రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[3]