సింధీ ప్రజలు
From Wikipedia, the free encyclopedia
సింధీలు (సిర్ది: (పర్సో-అరబికు మాట్లాడే ప్రజలు) ప్రజలను सिन्धी (దేవనాగరి), సింధి ఖుదాబాది అని కూడా పిలుస్తారు. స్విజి (ఖుదాబాది)) సింధీ భాష మాట్లాడే ఇండో-ఆర్య జాతి-భాషా సమూహం. వీరు పాకిస్తాను సింధు ప్రావిన్సుకు చెందినవారు. 1947 లో భారతదేశ విభజన తరువాత చాలా మంది సింధి హిందువులు, సింధి సిక్కులు కొత్తగా ఏర్పడిన " డొమినియను ఆఫ్ ఇండియా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. ప్రస్తుతం సంప్రదాయ సింధీలు భారతదేశం, పాకిస్తాన్లలో ఉన్నారు. భారతీయ సింధీలు ప్రధానంగా హిందువులుకాగా, పాకిస్తాను సింధీలు ప్రధానంగా ముస్లింలు.
త్వరిత వాస్తవాలు Total population, ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు ...
Total population | |
---|---|
సుమారు 39 million[ఆధారం చూపాలి] | |
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
Pakistan | 2,95,00,000[1] |
India | 2,772,264[2] |
United Arab Emirates | 341,000[ఆధారం చూపాలి] |
Malaysia | 30,500[ఆధారం చూపాలి] |
United Kingdom | 30,000[ఆధారం చూపాలి] |
Canada | 11,500[ఆధారం చూపాలి] |
Indonesia | 10,000[ఆధారం చూపాలి] |
United States | 9,801[ఆధారం చూపాలి] |
Singapore | 8,800[ఆధారం చూపాలి] |
Hong Kong | 7,500[3] |
Oman | 700[ఆధారం చూపాలి] |
భాషలు | |
Sindhi | |
మతం | |
Majority: Islam Minority: Hinduism and Sikhism |
మూసివేయి
సింధి ముస్లిం సంస్కృతి సూఫీ సిద్ధాంతాలు, సూత్రాలతో అధికంగా ప్రభావితమైంది.[4] ప్రసిద్ధ సాంస్కృతిక సింధీలలో షా అబ్దులు లతీఫు భితాయి, లాల్ షాబాజు ఖలందరు, జులేలాలు, సచలు సర్మాస్టు ప్రాధాన్యత వహిస్తున్నారు.