సత్వంత్ సింగ్
From Wikipedia, the free encyclopedia
సత్వంత్ సింగ్ (1962 - 6 జనవరి 1989) భారత మాజీ ప్రధాని అంగరక్షకులలో ఒకడు. అతను 1984 అక్టోబరు 31 న భారత ప్రధాని ఇందిరా గాంధీని ఆమె న్యూఢిల్లీ నివాసంలో హత్య చేసిన బియాంత్ సింగ్తో పాటు పాల్గొన్న హంతకుడు. ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో గోల్డెన్టెంపుల్-హర్మందిర్ సాహిబ్ పై జరిగిన సైనిక దాడికి నిరసనగా సహచర అంగ రక్షకుడు బియాంత్ సింగ్ తో కలసి 1984 అక్టోబరు 31న ఇందిరాగాంధీ పై కాల్పులు జరిపి హత్య చేశాడు.[1]
త్వరిత వాస్తవాలు సత్వంత్ సింగ్, జననం. ...
సత్వంత్ సింగ్ | |
---|---|
జననం. | సత్వంత్ సింగ్ 1962 అగ్వాన్, డేరాబాబా నానక్, గురుదాస్ పూర్, పంజాబ్ |
మరణం | 1989 జనవరి 6(1989-01-06) (వయసు 26–27) తీహార్ జైలు, భారతదేశం |
నేరాలు | ఇందిరా గాంధీ హత్య |
నేరస్థాపన స్థితి | అమలు చేయబడింది |
వృత్తి | భారత ప్రధాని అంగరక్షకుడు |
జీవిత భాగస్వామి | సురీందర్ కౌర్
(m. 1988; కేన్సర్ మరణం 2011) |
మూసివేయి