బియాంత్ సింగ్
From Wikipedia, the free encyclopedia
బియాంత్ సింగ్ ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా వుండగా ఆమెకు అంగ రక్షకులుగా వున్న వారిలో ఒకడు. ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో గోల్డెన్టెంపుల్-హర్మందిర్ సాహిబ్ పై జరిగిన సైనిక దాడికి నిరసనగా సహచర అంగ రక్షకుడు సత్వంత్ సింగ్ తో కలసి 1984 అక్టోబరు 31న ఇందిరాగాంధీ పై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఆ సందర్భంలో బియాంత్ సింగ్ ను ఇతర బాడీ గార్డులు తక్షణమే కాల్చి చంపారు.
త్వరిత వాస్తవాలు బియాంత్ సింగ్, జననం ...
బియాంత్ సింగ్ | |
---|---|
జననం | బియాంత్ సింగ్ (1959-01-06)1959 జనవరి 6 జైతు, పంజాబ్, భారతదేశం |
మరణం | 1984 అక్టోబరు 31(1984-10-31) (వయసు 25) న్యూఢిల్లీ, భారతదేశం |
మరణ కారణం | హత్య తర్వాత విచారణ సమయంలో కాల్చి చంపబడ్డారు |
జాతీయత | భారతదేశం |
వృత్తి | భారత ప్రధాని అంగరక్షకుడు |
ఉద్యోగం | భారతదేశ ప్రభుత్వం |
నేరారోపణ(లు) | ఇందిరా గాంధీ హత్య |
జీవిత భాగస్వామి | విమల్ కౌర్ ఖల్సా
(m. 1976; మరణం 1990) |
తల్లిదండ్రులు |
|
మూసివేయి