శ్రీశైలం (శ్రీశైలం మండలం)
ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా శ్రీశైలం మండల జనగణన పట్టణం / From Wikipedia, the free encyclopedia
శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా, శ్రీశైలం మండలం లోని గ్రామం, ఇది మండల కేంద్రం.శ్రీశైలం సమీప పట్టణమైన కర్నూలు నుండి 200 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ గల శ్రీశైలక్షేత్రం వలన ప్రముఖ దర్శనీయ ప్రదేశం.
త్వరిత వాస్తవాలు శ్రీశైలం (శ్రీశైలం మండలం), దేశం ...
శ్రీశైలం (శ్రీశైలం మండలం) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°4′26″N 78°52′5″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల |
మండలం | శ్రీశైలం |
విస్తీర్ణం | 21.69 కి.మీ2 (8.37 చ. మై) |
జనాభా (2011)[1] | 10,288 |
• జనసాంద్రత | 470/కి.మీ2 (1,200/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 5,076 |
• స్త్రీలు | 5,212 |
• లింగ నిష్పత్తి | 1,027 |
• నివాసాలు | 2,614 |
ప్రాంతపు కోడ్ | +91 ( ) |
2011 జనగణన కోడ్ | 593974 |
మూసివేయి