శ్రీరంగపట్నం
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండల గ్రామం / From Wikipedia, the free encyclopedia
శ్రీరంగపట్నం, తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలానికి చెందిన గ్రామం.[2].
త్వరిత వాస్తవాలు శ్రీరంగపట్నం, దేశం ...
శ్రీరంగపట్నం | |
---|---|
![]() | |
అక్షాంశ రేఖాంశాలు: 17°10′53.724″N 81°48′21.312″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | కోరుకొండ |
విస్తీర్ణం | 4.17 కి.మీ2 (1.61 చ. మై) |
జనాభా (2011) | 8,374 |
• జనసాంద్రత | 2,000/కి.మీ2 (5,200/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 4,130 |
• స్త్రీలు | 4,244 |
• లింగ నిష్పత్తి | 1,028 |
• నివాసాలు | 2,498 |
ప్రాంతపు కోడ్ | +91 ( ![]() |
పిన్కోడ్ | 533289 |
2011 జనగణన కోడ్ | 587379 |
మూసివేయి
ఇది మండల కేంద్రమైన కోరుకొండ నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజమహేంద్రవరం నుండి 24 కి. మీ. దూరంలోనూ ఉంది. ఈ గ్రామం కొరుకొండ మండలంలో అతి పెద్ద గ్రామం ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ గ్రామం 2001-2006సం.లో బాగా అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. ఇక్కడ గవర కులస్తులు అధికం.