తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
శేరిలింగంపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] శేరిలింగంపల్లి, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 26 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
శేరిలింగంపల్లి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17.480362°N 78.329372°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | శేరిలింగంపల్లి |
గ్రామాలు | 26 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,09,320 |
- పురుషులు | 1,60,556 |
- స్త్రీలు | 1,48,764 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 72.13% |
- పురుషులు | 78.70% |
- స్త్రీలు | 65.08% |
పిన్కోడ్ | {{{pincode}}} |
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,09,320 - పురుషులు 1,60,556 - స్త్రీలు 1,48,764. [3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 96 చ.కి.మీ. కాగా, జనాభా 309,320. జనాభాలో పురుషులు 160,556 కాగా, స్త్రీల సంఖ్య 148,764. మండలంలో 74,614 గృహాలున్నాయి.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.