శారద ముఖర్జీ
రాజకీయ నాయకురాలు / From Wikipedia, the free encyclopedia
శారద ముఖర్జీ (జ. 24 ఫిబ్రవరీ 1919, రాజ్కోట్[1]) గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు తొలి మహిళా గవర్నరు. 1978 నుండి 1983 వరకు గుజరాత్ రాష్ట్రానికి గవర్నరుగా ఉంది. శారద ముఖర్జీ మూడవ, నాలుగవ లోక్సభలకు మహారాష్ట్రలోని రత్నగిరి నియోజకవర్గం నుండి ఎన్నికయ్యింది.[2] రెండు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, గుజరాత్) తొలి మహిళా గవర్నరుగా పనిచెయ్యటం ఈమె ప్రాముఖ్యత.
త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, ముందు ...
శారద ముఖర్జీ | |||
నియోజకవర్గం | రత్నగిరి | ||
---|---|---|---|
ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు | |||
పదవీ కాలం 05 మే 1977 – 14 ఆగష్టు 1978 | |||
ముందు | బీ.జె.దివాన్ | ||
తరువాత | కె.సి.అబ్రహాం | ||
గుజరాత్ గవర్నరు | |||
పదవీ కాలం 14 ఆగష్టు 1978 – 05 ఆగష్టు 1983 | |||
ముందు | కె.కె.విశ్వనాథన్ | ||
తరువాత | కె.ఎం.చాందీ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 24 ఫిబ్రవరి 1919 రాజ్కోట్ | ||
మరణం | 2007 జూలై 6(2007-07-06) (వయసు 88) ముంబై | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
పూర్వ విద్యార్థి | ఎల్ఫిన్స్టొన్ కాలేజీ | ||
వృత్తి | రాజకీయవేత్త |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/4/40/%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A6_%E0%B0%AE%E0%B1%81%E0%B0%96%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B1%80.png)