శంఖవరం మండలం
ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
శంఖవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన మండలం.ఈ మండలంలో లోగడ 32 గ్రామాలు ఉండేవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Ms.No.31, రెవెన్యూ శాఖ (రిజిస్ట్రేషన్లు, మండలాలు), తేది.05-06-2002 ప్రకారం శంఖవరం మండలం లోని 12 గ్రామాలు, కోటనందూరు మండలం లోని 31 గ్రామాలు, తుని మండలం లోని 1 గ్రామం కలిపి మొత్తం 44 గ్రామాలను కలిపి రౌతులపూడి మండలంలో చేర్చి కొత్త మండలంగా, రౌతులపూడి గ్రామం కేంద్రంగా , రౌతులపూడి మండలం కొత్తగా ఏర్పడింది. OSM గతిశీల పటం
త్వరిత వాస్తవాలు శంఖవరం మండలం, దేశం ...
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17.314°N 82.364°E / 17.314; 82.364 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండల కేంద్రం | శంఖవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 121 కి.మీ2 (47 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 57,017 |
• జనసాంద్రత | 470/కి.మీ2 (1,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 995 |
మూసివేయి