రాజేశ్వరి కళ్యాణం
1993 సినిమా / From Wikipedia, the free encyclopedia
రాజేశ్వరి కళ్యాణం 1993 లో వచ్చిన తెలుగు చిత్రం. శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై, మురళీ మోహన్ సమర్పణలో డి. కిషోర్ నిర్మించాడు.[1] దర్శకుడు క్రాంతి కుమార్ .[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, మీనా, వాణిశ్రీ, సురేష్ ప్రధాన పాత్రలలో నటించారు [3] ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.[4]
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
రాజేశ్వరి కళ్యాణం (1993 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | క్రాంతి కుమార్ |
నిర్మాణం | విజయ లక్ష్మి పద్మజా వాణి |
కథ | క్రాంతికుమార్ |
చిత్రానువాదం | క్రాంతికుమార్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , వాణిశ్రీ, మీనా |
సంగీతం | కె.వి.మహదేవన్ |
సంభాషణలు | ఎల్.బి. శ్రీరామ్ |
ఛాయాగ్రహణం | కె.ఎస్. హరి |
కూర్పు | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మూసివేయి
1992:మీనా: నంది అవార్డు. 1992: ఉత్తమ ద్వితీయ చిత్రంగా రజిత నంది అవార్డు గెలుచుకుంది.