మ్యూజింగ్స్ (చలం రచన)
From Wikipedia, the free encyclopedia
మ్యూజింగ్స్ గుడిపాటి వెంకటచలం రచించిన ఆలోచనా సంగ్రహం. చలం ఈ రచనను 1937-1955 సంవత్సరాల మధ్య చేశాడు.[1]
త్వరిత వాస్తవాలు కృతికర్త:, దేశం: ...
మ్యూజింగ్స్ | |
"మ్యూజింగ్స్" పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | గుడిపాటి వెంకటాచలం |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | మ్యూజింగ్స్ ఒక వ్యాస సంపుటి. అన్నీ కూడా చలం తన మనసులో పడ్డ అవేదన, అనేక విషయాలమీద నిశితంగా చేసిన అలోచనలు. |
ప్రచురణ: | అభిసారికా గ్రంథమాల, మచిలీపట్నం. |
విడుదల: | 1943 |
పేజీలు: | 114 |
ముద్రణ: | మినర్వా ప్రెస్, బందరు |
మూసివేయి