ముస్లిం లీగ్
From Wikipedia, the free encyclopedia
ముస్లిం లీగ్ (బెంగాలీ : অল ইন্ডীয়া মুসলিম লিগ ఉర్దూ: آل انڈیا مسلم لیگ), ఢాకాలో 1906 లో స్థాపించబడింది. బ్రిటిష్ ఇండియా కాలం నాటి రాజకీయ పార్టీ. భారత ఉపఖండంలో ముస్లింల కొరకు ప్రత్యేక దేశం పాకిస్తాన్ ఆవిర్భావానికి పాటుపడింది.[1] భారత్ కు స్వాతంత్ర్యం లభించిన తరువాత, ముస్లిం లీగ్ భారత్ లో భారతీయ సమైక్య ముస్లిం లీగ్ అనే పేరుతో కేరళ, కొన్ని ప్రాంతాలలో ఒక మైనర్ పార్టీగా మిగిలిపోయింది. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ రాజకీయాలను నెట్టుకొస్తున్నది. పాకిస్తాన్ లోని ప్రథమ రాజకీయ పార్టీగా అవతరించింది. బంగ్లాదేశ్ లోనూ ఒక పార్టీగా మనగలుగుతున్నది.
త్వరిత వాస్తవాలు 'అఖిల భారత ముస్లిం లీగ్' ...
'అఖిల భారత ముస్లిం లీగ్' | |
---|---|
నాయకుడు | నవాబ్ వికారుల్ ముల్క్ (మొదటి గౌరవ అధ్యక్షుడు) |
స్థాపన | డిసెంబరు 30 1906, ఢాకా |
ప్రధాన కార్యాలయం | లక్నో (ప్రధాన కేంద్రము) |
Official ideology/ political position |
ముస్లింల కొరకు రాజకీయ హక్కులు |
మూసివేయి