మంథన్
1976లో శ్యామ్ బెనగళ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం / From Wikipedia, the free encyclopedia
మంథన్ 1976లో విడుదలైన హిందీ చలనచిత్రం. క్రౌడ్ ఫండింగ్ విధానంలో 500,000 మంది రైతులు ఒక్కొక్కరు రూ. 2 చొప్పున ఇచ్చిన విరాళంతో శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా, అమ్రీష్ పురి తదితరులు నటించారు.[1] 1977లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ హిందీ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత (విజయ్ టెండూల్కర్) పురస్కారాలను అందుకుంది. 1976లో ఉత్తమ విదేశి చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుకు పంపించడం జరిగింది.[2]
త్వరిత వాస్తవాలు మంతన్, దర్శకత్వం ...
మంతన్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | శ్యామ్ బెనగళ్ |
రచన | కైఫీ ఆజ్మీ (మాటలు) |
స్క్రీన్ ప్లే | విజయ్ టెండూల్కర్ |
కథ | వర్గీస్ కురియన్ & శ్యామ్ బెనగళ్ |
నిర్మాత | గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్. |
తారాగణం | స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా, అమ్రీష్ పురి |
ఛాయాగ్రహణం | గోవింద్ నిహాలని |
కూర్పు | భానుదాస్ దివాకర్ |
సంగీతం | వన్ రాజ్ భాటియా |
విడుదల తేదీ | 1976 (1976) (భారతదేశం) |
సినిమా నిడివి | 134 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
మూసివేయి