భారత చైనా యుద్ధం 1962
From Wikipedia, the free encyclopedia
భారత్ చైనాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. వివాదాస్పదమైన హిమాలయ ప్రాంత సరిహద్దు యుద్ధానికి మూల కారణంగా చెప్పుకున్నప్పటికీ ఇతర సమస్యలు కూడా దోహదమయ్యాయి. 1959లో టిబెటన్ల తిరుగుబాటు తర్వాత బౌద్ధ గురువు దలైలామాకి భారత్ ఆశ్రయం ఇచ్చింది. ఈ క్రమంలో సరిహద్దు వద్ద ఎన్నో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
త్వరిత వాస్తవాలు తేదీ, ప్రదేశం ...
భారత్ చైనా యుద్ధం 1962 | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
భారత్ చైనా యుద్ధం 1962. | |||||||||
| |||||||||
ప్రత్యర్థులు | |||||||||
India | China | ||||||||
సేనాపతులు, నాయకులు | |||||||||
Brij Mohan Kaul Jawaharlal Nehru Pran Nath Thapar | Zhang Guohua[2] Mao Zedong Liu Bocheng Lin Biao Zhou Enlai | ||||||||
బలం | |||||||||
10,000-12,000 | 80,000[3][4] | ||||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||||
1,383 Killed[5] 1,047 Wounded [5] 1,696 Missing[5] 3,968 Captured[5] | 722 Killed.[5] 1,697 Wounded[5][6] |
మూసివేయి
1962 అక్టోబరులో హిందీ-చీనీ భాయి, భాయి అంటూ స్నేహ హస్తం చాచిన భారతదేశంపై చైనా ఆక్రమణకు పాల్పడింది. ఈశాన్య భారతంలో భారత్కు పెట్టని కోటలుగా ఉన్న భూభాగాన్ని చైనా ఆక్రమించింది. దురాక్రమణను నిలువరించలేని నిస్సహాయ స్థితిలో భారత్ పరాభావాన్ని మూట గట్టుకోవాల్సి వచ్చింది.