పుట్టపర్తి నారాయణాచార్యులు
తెలుగు కవి, బహుభాషావేత్త / From Wikipedia, the free encyclopedia
పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చి 28, 1914 - సెప్టెంబర్ 1, 1990) ఒక తెలుగు కవి. ఆయన సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. అతను పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆ కావ్యంలో అతను సాధించిన లయాత్మక సౌందర్యం చెప్పుకోదగినది. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు.
త్వరిత వాస్తవాలు పుట్టపర్తి నారాయణాచార్యులు, జననం ...
మూసివేయి