పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై
From Wikipedia, the free encyclopedia
శ్రీధరన్ పిళ్ళై(ఆగ్లం:P. S. Sreedharan Pillai)(జననం 1954 డిసెంబరు 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు రచయిత ప్రస్తుతం గోవా రాష్ట్రానికి 19వ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇంతకు పూర్వం ఈయన మిజోరం రాష్ట్ర గవర్నర్గా కూడా విధులు నిర్వర్తించాడు. పలుసార్లు కేరళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాడు.[1]
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై | |||
గోవా రాష్ట్ర 19వ గవర్నరు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 జులై 15 | |||
పదవీ కాలం 2019 నవంబరు 5 – 2021 జులై 6 | |||
ముందు | జగదీశ్ ముఖి | ||
---|---|---|---|
తరువాత | కంభంపాటి హరిబాబు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1954-12-01) 1954 డిసెంబరు 1 (వయసు 69) అలప్పుజ్హ , కేరళ , భారత్ | ||
తల్లిదండ్రులు | వి.జి.సుకుమారం నాయర్ (Father) భవాని అమ్మ | ||
జీవిత భాగస్వామి | రీటా (m. 1984) |
మూసివేయి