కంభంపాటి హరిబాబు
విశాఖపట్నం నుండి 16వ లోక్ సభ సభ్యులు. భారతీయ జనతా పార్టీ. / From Wikipedia, the free encyclopedia
కంభంపాటి హరిబాబు భారతీయ జనతాపార్టీ రాజకీయ నాయకుడు. అతడు భారతదేశ 16వ లోక్సభ సభ్యుడు. విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుండి 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.[1] అతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రశాఖ అధ్యక్షునిగా ఉన్నాడు.[2] 2021 జూలై 6 తారీఖున మిజోరాం రాష్ట్ర గవర్నరుగా నియమించబడ్డాడు.[3]
త్వరిత వాస్తవాలు ముందు, వ్యక్తిగత వివరాలు ...
కంభంపాటి హరిబాబు | |||
హరిబాబు చిత్రపటం. | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 జూలై 2021 | |||
ముందు | శ్రీధరన్ పిళ్లై | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1953 జూన్ 15 (age 64) తిమ్మసముద్రం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | జయశ్రీ | ||
నివాసం | ఐజ్వాల్,మిజోరం | ||
పూర్వ విద్యార్థి | ఆంధ్రవిశ్వవిద్యాలయం | ||
మతం | హిందూ | ||
వెబ్సైటు | KambhampatiHariBabu.in |
మూసివేయి