పల్లవి జోషి
మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, రచయిత్రి, నిర్మాత / From Wikipedia, the free encyclopedia
పల్లవి జోషి (జననం 4 ఏప్రిల్ 1969) మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, రచయిత్రి, నిర్మాత. రెండుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులకు నామినేషన్ పొందింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో కాశ్మీర్ ఫైల్స్ (2021) సినిమాలోని నటనకు జాతీయ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డుకు ఎంపికయింది.[1]