![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/12/Indian_Election_Symbol_Man_Blowing_Turha.png/640px-Indian_Election_Symbol_Man_Blowing_Turha.png&w=640&q=50)
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్)
భారతదేశంలో రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) భారతదేశంలోని ఒక రాజకీయ పార్టీ.[3][4] ఈ పార్టీ గాంధీజం, సోషలిజం, సెక్యులరిజం సూత్రాలపై ఆధారపడి ఉంది . నేషనలిస్ట్ కాంగ్రెస్ శరత్ చంద్ర పార్టీ మహారాష్ట్ర కేరళ రాష్ట్రాలలో ప్రధానంగా ఉంది. ఈపార్టీ చిహ్నం "ఒక వ్యక్తి తురా (సంగీత వాయిద్యం) ఊదడాన్ని" సూచిస్తుంది. [4]
త్వరిత వాస్తవాలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సెక్రటరీ జనరల్ ...
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
---|---|
సెక్రటరీ జనరల్ | జితేంద్ర అహ్మద్ |
లోకసభ నాయకుడు | సుప్రియా సూలే |
రాజ్యసభ నాయకుడు | శరద్ పవార్ |
స్థాపకులు | శరద్ పవార్ |
స్థాపన తేదీ | 8 ఫిబ్రవరి 2024 (5 నెలల క్రితం) (2024-02-08)[1] |
రాజకీయ విధానం | సెక్యులరిజం |
రంగు(లు) | ఆకుపచ్చ |
ఈసిఐ హోదా | రాజకీయ పార్టీ |
కూటమి | |
లోక్సభలో సీట్లు | 4 / 543 } |
రాజ్యసభలో సీట్లు | 2 / 245 } |
శాసనసభలో స్థానాలు | Indian states |
Election symbol | |
![]() | |
Website | |
మూసివేయి
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (పార్టీ చీలిపోయింది) నుండి అజిత్ పవార్ జూలై 3, 2023న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అజిత్ పవార్ శివసేన ( షిండే వర్గం ) బిజెపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో చేరాడు . భారత ఎన్నికల సంఘం శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి వర్గానికి కొత్త గుర్తు పేరును కేటాయించింది-"నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్ )"పార్టీని గుర్తించింది. [5]