గడ్డం వెంకటస్వామి
From Wikipedia, the free encyclopedia
జి.వెంకటస్వామి లేదా గుడిసెల వెంకటస్వామి (అక్టోబర్ 5, 1929 - డిసెంబరు 22, 2014) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు.. ఇతడు భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. వెంకట స్వామి పెద్దపల్లి లోక్ సభ సభ్యుడిగా పెద్దపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్రంలో ఉన్నప్పుడు వ్యవహరించారు, భారత జాతీయ కాంగ్రెసు పొలిటికల్ పార్టీలో ఒక ముఖ్య సభ్యులుగా కూడా వ్యవహరించారు. వెంకట స్వామి కాక గా అందరికి సుపరిచితులు.[1]
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
జి.వెంకటస్వామి | |||
![]() గుడిసెల వెంకటస్వామి | |||
ముందు | జి. భూపతి | ||
---|---|---|---|
తరువాత | జి. వివేకానంద్ | ||
నియోజకవర్గం | పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1929-10-05) 1929 అక్టోబరు 5 (వయసు 94)/ 1929, అక్టోబరు 5 హైదరాబాదు, తెలంగాణ | ||
మరణం | 2014 డిసెంబరు 22 హైదరాబాదు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | కళావతి | ||
సంతానం | జి.వినోద్, జి. వివేకానంద్, ముగ్గురు కుమార్తెలు | ||
నివాసం | సికింద్రాబాదు | ||
September 26, 2006నాటికి |
మూసివేయి