మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
From Wikipedia, the free encyclopedia
ఉస్మాన్ ఆలీ ఖాన్ (ఏప్రిల్ 6, 1886 - ఫిబ్రవరి 24, 1967) మహబూబ్ ఆలీ ఖాన్ రెండవ కుమారుడు. సా.శ. 1911లో నిజాం మరణించడంతో ఇతడు ఏడవ అసఫ్ జా బిరుదుతో నైజాం పదవిని అలంకరించాడు. ఈయనే అసఫ్ జాహీ పాలకులలో చివరివాడు. ఇతడి పూర్తి పేరు " ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII"[1] భూమిలేని రైతుల మధ్య తిరిగి పంపిణీ కోసం వినోబా భావే యొక్క భూడాన్ ఉద్యమానికి తన వ్యక్తిగత ఎస్టేట్ నుండి 14,000 ఎకరాల (5,700 హెక్టార్లు) భూమిని విరాళంగా ఇచ్చారు .
త్వరిత వాస్తవాలు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ - నిజాముల్ ముల్క్ ఆసఫ్ జాహ్ 7, పరిపాలన ...
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ - నిజాముల్ ముల్క్ ఆసఫ్ జాహ్ 7 | |
---|---|
GCSI GBE | |
పరిపాలన | Nizam: 1911–1948 Titular Nizam: 1948–1967 |
Coronation | సెప్టెంబరు 18 1911 |
పూర్వాధికారి | మహబూబ్ అలీ ఖాన్ ఆసఫ్ జాహ్ VI |
ఉత్తరాధికారి | Monarchy abolished (Pretender:Mukarram Jah) |
జననం | (1886-04-06)1886 ఏప్రిల్ 6 6 ఏప్రిల్, 1886 పురానీ హవేలీ, హైదరాబాదు, హైదరాబాద్ రాష్ట్రం, British India (now in తెలంగాణ, భారత దేశం) |
మరణం | ఫిబ్రవరి 24, 1967 (age 80) కింగ్ కోఠి ప్యాలెస్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశము |
Burial | |
వంశము | Azam Jah, మొజాం జా, and 18 other sons and daughters |
ఉర్దూ | Urdu: میر عثمان علی خان |
House | ఆసఫ్ జాహీ వంశం |
తండ్రి | మహబూబ్ అలీ ఖాన్ ఆసఫ్ జాహ్ VI |
తల్లి | Azmat-uz-Zahrunnisa Begum |
మతం | ఇస్లాం |
మూసివేయి