ఆశావాది ప్రకాశరావు
From Wikipedia, the free encyclopedia
డాక్టర్ ఆశావాది ప్రకాశరావు ( 1944 ఆగష్టు 2 - 2022 ఫిబ్రవరి 17) సాహితీ ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుగ్రంథరచయితగా, అవధానిగా, కవిగా పేరు గడించాడు. 2021లో పద్మశ్రీ పురస్కారం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదుతో సత్కరించింది.[1]
త్వరిత వాస్తవాలు ఆశావాది ప్రకాశరావు, జననం ...
ఆశావాది ప్రకాశరావు | |
---|---|
జననం | ఆశావాది ప్రకాశరావు 1944, ఆగష్టు 2 అనంతపురం జిల్లా, శింగనమల మండలం, కొరివిపల్లి గ్రామం |
మరణం | 2022 ఫిబ్రవరి 17(2022-02-17) (వయసు 77) పెనుకొండ, అనంతపురం జిల్లా |
మరణ కారణం | గుండెపోటు |
వృత్తి | ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఉపన్యాసకుడు |
ప్రసిద్ధి | అవధాని, కవి, పండితుడు |
భార్య / భర్త | వడుగూరు లక్ష్మీదేవి |
తండ్రి | టీచర్ పక్కీరప్ప |
తల్లి | కుళ్ళాయమ్మ |
మూసివేయి