అంపశయ్య
From Wikipedia, the free encyclopedia
అంపశయ్య 1965- 1968 సంవత్సరాల మధ్యకాలంలో రచించిన తెలుగు నవల. వెయ్యేండ్ల కాలంలో గొప్ప రచనలుగా గుర్తింపు పొందిన వాటిలో ఒకటైన ఈ నవలను అంపశయ్య నవీన్ రచించాడు.[1] ఇది నవీన్ మొదటి నవల. 1969లో మొదటిసారిగా ప్రచురితమైంది. ఈ నవల పేరే రచయిత ఇంటిపేరుగా మారిపోయింది.[2]
త్వరిత వాస్తవాలు కృతికర్త:, దేశం: ...
అంపశయ్య | |
కృతికర్త: | అంపశయ్య నవీన్ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | ప్రత్యూష ప్రచురణలు |
విడుదల: | |
పేజీలు: | 276 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 81-87353-27-9 |
మూసివేయి