శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం రెండు మండలాలు పూర్తిగాను, కూకట్పల్లిలోని కొన్ని వార్డులు ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.[1]
ఈ నియోజకవర్గంలోని మండలాలు
- శేరిలింగంపల్లి
- బాలానగర్
- కూకట్పల్లిలోని 4 వార్డులు
నియోజకవర్గపు గణాంకాలు
ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం | గెలుపొందిన సభ్యుడు | పార్టీ | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ |
---|---|---|---|---|
2009 | ఎం.భిక్షపతి యాదవ్ | కాంగ్రెస్ పార్టీ | మువ్వా సత్యనారాయణ | తెలుగుదేశం పార్టీ |
2014 | అరికెపూడి గాంధీ | తెలుగుదేశం పార్టీ | కె.శంకర్ గౌడ్ | తె.రా.స |
2018 | అరికెపూడి గాంధీ | టిఆర్ఎస్[3] | వీ.ఆనంద ప్రసాద్ | టీడీపీ |
2023[4] | అరికెపూడి గాంధీ | బీఆర్ఎస్ | వి. జగదీశ్వర్ గౌడ్ | కాంగ్రెస్ పార్టీ |
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.బీంరావు పోటీ చేస్తున్నాడు.[5]
ఇవి కూడా చూడండి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.