పెళ్ళాంతో పనేంటి

From Wikipedia, the free encyclopedia

పెళ్ళాంతో పనేంటి 2003 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా.[1] ఇందులో వేణు, లయ ప్రధాన పాత్రలు పోషించారు.

త్వరిత వాస్తవాలు పెళ్ళాంతో పనేంటి, దర్శకత్వం ...
పెళ్ళాంతో పనేంటి
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనదివాకర బాబు (సంభాషణలు)
నిర్మాతకుమార్
తారాగణంవేణు, లయ, కల్యాణి
ఛాయాగ్రహణంసి. రాంప్రసాద్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
విడుదల తేదీ
సెప్టెంబరు 12, 2003 (2003-09-12)
మూసివేయి

కథ

మధు (వేణు) ఒక బ్యూటీపార్లర్ నడుపుతుంటాడు. అతనికి ప్రేమ, పెళ్ళిళ్ళ మీద నమ్మకం ఉండదు. శిరీష (లయ), కల్యాణి అతన్ని ప్రేమిస్తున్నామని వెంటపడుతుంటారు. చివరికి మధు మనసు మార్చుకుని వీరిద్దరిలో ఎవరిని పెళ్ళి చేసుకున్నాడనేది మిగతా కథ.

తారాగణం

పాటల జాబితా

ఎన్ని జన్మలుఅయినా చాలవా

కూసింది కోయిల

మల్లేచెట్టు నిన్నుచూసి

ఓలమ్మో

ఓకనిమషం అయినా

వినడో

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.