తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. From Wikipedia, the free encyclopedia
త్రినాధరావు నక్కిన తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత.[2] సినిమా చూపిస్త మావ (2015), నేను లోకల్ (2017) వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.[3]
త్రినాధరావు నక్కిన | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2012 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు | నక్కిన సూర్యారావు[1] |
త్రినాధరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో పుట్టి పెరిగాడు.
చిన్ననాటి నుండి కథను ఆసక్తిగా చెప్పగలిగే నైపుణ్యమున్న త్రినాధరావు, ఉద్యోగం కోసం హైదరాబాదు వెళ్ళాడు. సినిమా దర్శకుడిగా మారడానికి ముందు ఈటీవీ కోసం కొన్ని సీరియల్స్ చేశాడు. త్రినాధరావు, 2012లో మేం వయసుకు వచ్చాం సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇందులో తనీష్, నీతి టేలర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ తరువాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించడంతోపాటు, మరికొన్ని సినిమాలకు రచయితగా పనిచేశాడు.
సంవత్సరం | సినిమా | రచయిత | దర్శకుడు | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2012 | మేం వయసుకు వచ్చాం[4] | |||
2013 | ప్రియతమా నీవచట కుశలమా[5] | |||
2013 | నువ్వలా నేనిలా[6] | |||
2015 | సినిమా చూపిస్త మావ[7] | |||
2017 | నేను లోకల్[8] | స్క్రీన్ ప్లే | ||
2017 | రంగీలా రాయ్బా | మరాఠీ చిత్రం | ||
2018 | హలో గురు ప్రేమకోసమే[9] | స్క్రీన్ ప్లే | ||
2018 | ఆయుష్మాన్ భవ | |||
2019 | ఇద్దరి లోకం ఒకటే[10] | నటుడు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.