2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
2004 అక్టోబరు 13 న మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ప్రధాన కూటములు డెమోక్రటిక్ ఫ్రంట్, భారతీయ జనతా పార్టీ - శివసేన కూటమి. ఇతర రాజకీయ పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, LJP లు కూడా పోటీలో నిలిచాయి. శాసనసభలోని మొత్తం 288 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 66,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించారు.
త్వరిత వాస్తవాలు వోటింగు, Party ...
| |||||||||||||||||||||||||||||
వోటింగు | 63.44% ( 2.49%) | ||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||
|
మూసివేయి