మార్చి 6: మరాఠా సామ్రాజ్యపు పేష్వా రఘునాథరావు, బొంబాయిలోని బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్తో సూరత్ ఒప్పందంపై సంతకం చేసి, సల్సెట్, బస్సేన్ భూభాగాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు. సైనిక సహాయానికి బదులుగా సూరత్, భరూచ్ జిల్లాల నుండి వచ్చే ఆదాయంలో కొంత భాగంకూడా బ్రిటిషు వారికి ఇవ్వాలి. ఇది బ్రిటిష్. మరాఠాల మధ్య మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధానికి దారితీసింది. 1782లో సల్బాయి ఒప్పందంతో ముగిసింది.
ఏప్రిల్ 19– అమెరికన్ విప్లవం: బ్రిటన్కు, దాని అమెరికన్ వలసలకూ మధ్య ఉన్న తగాదాలు లెక్సింగ్టన్, కాంకర్డ్ యుద్ధాలతో రక్తపాతానికి దారితీసాయి. అమెరికన్ విప్లవం మొదలైంది.
జూలై 30– జేమ్స్ కుక్ రెండవ సముద్రయానం: HMS రిసొల్యూషన్కెప్టెన్ కుక్ తూర్పు దిశగా చేసిన మొదటి ప్రపంచ ప్రదక్షిణను పూర్తి చేశాడు.
Warren, James Francis (1981). The Sulu Zone, 1768-1898: The Dynamics of External Trade, Slavery, and Ethnicity in the Transformation of a Southeast Asian Maritime State. Singapore: NUS Press. p.36.