బసవరాజు బొమ్మై
From Wikipedia, the free encyclopedia
బసవరాజు సోమప్ప బొమ్మై కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక రాష్ట్ర 23వ ముఖ్యమంత్రిగా నియమితుడయ్యాడు.[1][2] ఆయన 28 జూలై 2021న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
త్వరిత వాస్తవాలు గవర్నరు, డిప్యూటీ ...
బసవరాజు బొమ్మై | |||
బసవరాజు సోమప్ప బొమ్మై | |||
20వ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 28 జులై 2021 – 13 మే 2023 | |||
గవర్నరు | తవార్ చంద్ గెహ్లాట్ | ||
---|---|---|---|
డిప్యూటీ | ఖాళీగా
| ||
ముందు | బి.ఎస్.యడియూరప్ప | ||
రాష్ట్ర హోంమంత్రి | |||
పదవీ కాలం 26 ఆగష్టు 2019 – 26 జులై 2021 | |||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 25 మే 2008 | |||
నియోజకవర్గం | షిగ్గాన్ నియోజకవర్గం | ||
శాసనమండలి సభ్యుడు | |||
పదవీ కాలం 1998 – 2008 | |||
నియోజకవర్గం | ధారవాడ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1960-01-28) 1960 జనవరి 28 (వయసు 64) హుబ్లీ , మైసూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రం , భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2008 - ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | * జనతాదల్
| ||
తల్లిదండ్రులు | ఎస్.ఆర్.బొమ్మై గంగమ్మ | ||
జీవిత భాగస్వామి | చెన్నమ్మ | ||
నివాసం | బెంగళూరు | ||
పూర్వ విద్యార్థి | కె.ఎల్.ఈ టెక్నలాజికల్ యూనివర్సిటీ |
మూసివేయి